India, Oct. 25 -- విరాట్ తో కలిసి
భారత మాజీ కెప్టెన్ రోహిత్ 33వ ఓవర్ చివరి బంతికి ఆడమ్ జంపా బౌలింగ్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనతను మరింత గుర్తుండిపోయేలా చేసింది ఏమిటంటే, అతని చిరకాల భాగస్వామి విరాట్ కోహ్లీ మరో ఎండ్లో ఉండటమే. 237 పరుగుల ఛేదనలో ఈ ఇద్దరు దిగ్గజాలు తమ పాత రోజులను గుర్తు చేస్తూ, అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమ్ ను గెలిపించారు.
కోచ్ రియాక్షన్
రోహిత్ శర్మ తన సెంచరీ అందుకున్నాక టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రియాక్షన్ వైరల్ గా మారింది. అతను నిలబడి చప్పట్లతో అభినందించాడు. దీంతో 2027 ప్రపంచకప్ లో రోహిత్ ఆడటం ఖాయమని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
50వ సెంచరీ
33వ ఓవర్ పూర్తయిన తర్వాత డ్రింక్స్ కోసం వెళ్తున్నప్పుడు కోహ్లీ, రోహిత్ ఇద్దరూ చిరునవ్వులు చిందించారు. అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ కు ఇది 50వ సెంచరీ. అంటే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.