భారతదేశం, అక్టోబర్ 26 -- ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లోని మొదటి రెండు మ్యాచుల్లో విరాట్ కోహ్లీ వరుసగా రెండుసార్లు డకౌట్ అయ్యాడు. ఇక అతని పనైపోయిందని విమర్శలు వెల్లువెత్తాయి. కానీ మూడో వన్డేలో అతని అద్భుత ప్రదర్శన చూసి, కొన్ని రోజుల క్రితం విమర్శించిన వారే ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కోహ్లీ ఇంకా ఆడాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. "వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్"గా సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డును రన్ మెషిన్ కోహ్లీ బ్రేక్ చేయగలడా? అన్న టాపిక్పై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. మరి ఆ ఫీట్ సాధ్యమేనా? కోహ్లీకి ఛాన్స్ ఉందా? ప్రాబబిలిటీలను ఇక్కడ పరిశీలిద్దాము..
ఇప్పటికే టీ20, టెస్టుల నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ .. 2027 వరల్డ్ కప్ తర్వాత వన్డేల నుంచి కూడా రిటైర్ అవ్వొచ్చు అని ఊహ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.