భారతదేశం, జూన్ 25 -- కొత్త జాతీయ విద్యావిధానం (NEP) 2020లో సిఫార్సు చేసిన 10వ తరగతికి సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించే నిబంధనలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) బుధవారం ఆమోదం తెలిపింది. దీని ద్వారా 2026 విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులు రెండుసార్లు సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు రాయవచ్చు.
అయితే, ఫిబ్రవరిలో జరిగే మొదటి దశ పరీక్షలకు హాజరుకావడం తప్పనిసరి అని అధికారులు తెలిపారు. మేలో జరగనున్న రెండో దశ పరీక్షలు తమ మార్కులను మెరుగుపరుచుకోవాలనుకునే విద్యార్థులకు ఐచ్ఛికంగా ఉంటుందని వారు తెలిపారు. మొదటి దశ ఫిబ్రవరిలో, రెండో దశ మేలో నిర్వహిస్తామని సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యం భరద్వాజ్ తెలిపారు. రెండు దశల ఫలితాలను వరుసగా ఏప్రిల్, జూన్లో ప్రకటిస్తామని తెలిపారు. మొదటి దశ పరీక్షలకు విద్యార్థులు తప్పనిసరిగా హా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.