భారతదేశం, నవంబర్ 13 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ - 2025 పేరుతో ఒక ఉత్తర్వును జారీ చేసింది. ఇది అనుమతులు లేని భవనాలను క్రమబద్ధీకరించడానికి, అదనపు అంతస్తులు, నిబంధనలకు విరుద్ధంగా కట్టిన భవనాలను క్రమబద్ధికరించుకోడానికి చివరి అవకాశాన్ని అందిస్తుంది. మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ GO-Ms-225 ఆర్డర్, జనవరి 1, 1985 నుంచి ఆగస్టు 31, 2025 మధ్య జరిగిన నిర్మాణాలకు వర్తిస్తుంది. ఈ పథకం పట్టణ, సెమీ అర్బన్ ప్రాంతాలలో అనుమతి లేని భవనాలను చట్టపరమైన చట్రంలోకి తెస్తుంది.
ప్రణాళికాబద్ధమైన పట్టణ వృద్ధి, పౌరుల జవాబుదారీతనం, పారదర్శకమైన పాలన కోసం రాష్ట్రం చేస్తున్న నిరంతర డ్రైవ్లో ఇది భాగమని అధికారులు తెలిపారు. గతంలో 2019 బీపీఎస్ పరిమిత సంఖ్యలో భవనాల క్రమబద్ధీకరణకు అవకాశాన్ని ఇచ్చింది. దీనివల్ల వేలాది నిర్మాణాలు పథకంలోకి ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.