భారతదేశం, నవంబర్ 18 -- 5 నుంచి 17 ఏళ్ల లోపు పిల్లలకు ఇచ్చే 'బాల్' లేదా నీలి రంగు ఆధార్ కార్డుల కోసం చేసే తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్స్ (MBU) ఇప్పుడు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటాయని UIDAI అధికారిక ప్రకటన తెలిపింది.
పిల్లలకు 5 నుంచి 7 ఏళ్ల మధ్య చేసే మొదటి బయోమెట్రిక్ అప్డేట్ (MBU 1), 15 నుంచి 17 ఏళ్ల మధ్య చేసే రెండో బయోమెట్రిక్ అప్డేట్ (MBU 2).. ఈ రెండు అప్డేట్స్ ఒక సంవత్సరం పాటు ఉచితంగా అందుబాటులో ఉంటాయి.
ఈ నిర్ణయం అక్టోబర్ 1, 2025 నుంచి అమలులోకి వచ్చింది. ఈ ఉచిత సదుపాయం సరిగ్గా ఒక సంవత్సరం పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత, ప్రతి MBUకి రూ. 125 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ తాజా చర్యతో సుమారు 6 కోట్ల మంది పిల్లలకు ప్రయోజనం చేకూరనుంది.
UIDAI ప్రకారం, MBU అనేది 5 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్న భారతీయ పిల్లల నీలి రంగు ఆధార్ కార్డుల కోసం చేసే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.