భారతదేశం, డిసెంబర్ 2 -- యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి దుమ్మురేపి వార్తల్లో నిలిచాడు! ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26 టోర్నమెంట్లో భాగంగా మంగళవారం ఈడెన్ గార్డెన్స్ మైదానంలో మహారాష్ట్రపై మెరుపు శతకం బాదాడు. ఎలైట్ గ్రూప్ బీ పోరులో, టాస్ గెలిచి మహారాష్ట్ర బౌలింగ్ ఎంచుకోగా, బిహార్ తరఫున ఓపెనర్గా బరిలోకి దిగిన ఈ టీనేజ్ సంచలనం 61 బంతుల్లో అద్భుతమైన 108 పరుగులు చేసి, ఇన్నింగ్స్ పూర్తయ్యే వరకు క్రీజులో నిలబడ్డాడు. దీనితో బిహార్ నిర్ణీత 20 ఓవర్లలో 176/3 పరుగులు చేసింది.
సూర్యవంశీ కేవలం 57 బంతుల్లోనే తన తొలి ఎస్ఎమ్ఏటీ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తం ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లు బాదాడు. ఈ ఇన్నింగ్స్లో అతని స్ట్రైక్ రేట్ 177.05గా ఉంది. వికెట్పై చాలా మంది బ్యాటర్లు బంతిని సరిగ్గా అంచనా కూడా వేయడానికి కష్టపడుతున్న సమయంలో, బిహార్ మొత్తం స్కోరులో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.