భారతదేశం, మార్చి 25 -- రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు 12వ వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ)ను వెంటనే ఏర్పాటు చేయాలని, అలాగే మధ్యంతర భృతి (ఐఆర్)ని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ సంఘాల ప్రధాన డిమాండ్లపై ఏప్రిల్ 3న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయం కోసం ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పీఆర్సీ, ఐఆర్ డిమాండ్ల నేపథ్యంలో మీరు తెలుసుకోవాల్సిన 10 కీలక అంశాలు ఇక్కడ ఉన్నాయి.
ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన 11వ పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) గడువు 2023 జూలై 1 నాటికి ముగిసింది. తదుపరి 12వ పీఆర్సీని ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ, ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వెంటనే 12వ పీఆర్సీని ఏర్పాటు చేసి, దానికి చైర్మన్ను నియమించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.