భారతదేశం, డిసెంబర్ 14 -- దేశంలోనే తొలిసారిగా ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణకు దిశానిర్దేశం చేసే దివ్య వృక్షాల ప్రాజెక్టుకు టీటీడీ శ్రీకారం చుట్టింది. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.
దేవాలయాల్లో ఏర్పాటు చేసే ధ్వజస్తంభాల నిర్మాణానికి అవసరమైన దివ్య వృక్షాలను సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ స్వయంగా పెంచి, పరిరక్షించి వినియోగించనుంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రూపొందించిన తిరుమల అభివృద్ధి లక్ష్యాలకు పూర్తిగా అనుగుణంగా ఈ ప్రాజెక్టు ఉంటుందని బీఆర్ నాయుడు తెలిపారు. సంప్రదాయాల పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే బాధ్యతాయుత పాలనకు ఇది నిదర్శనమన్నారు.
ధ్వజస్తంభం కేవలం నిర్మాణాత్మక అంశం మాత్రమే కాదు. అది భౌతిక లోకానికి, దైవ లోకానికి మధ్య ఉన్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.