భారతదేశం, మే 5 -- నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు ఎంత ఎక్కువ మార్కులు వచ్చినా తల్లిదండ్రులు సంతృప్తి చెందడం లేదు. 600కి 590 వచ్చినా.. మిగిలిన 10 మార్కులు ఏమయ్యాయి? అని అడిగే పరిస్థితి ఇప్పుడు ఉంది. అలాంటిది ఇక పిల్లలు కీలక ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే! తల్లిదండ్రుల కోపానికి బలవ్వాల్సిందే. కానీ కర్ణాటక 10వ తరగతి బోర్డు పరీక్షల్లో ఫెయిల్ అయిన ఓ విద్యార్థి జీవితంలో ఇలా జరగలేదు. అతని తల్లిదండ్రులు తిట్టడం, కొట్టడం కాదు కదా.. తమ పిల్లాడు ఫెయిల్ అయ్యాడంటూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అవును మీరు విన్నది నిజమే! అసలేం జరిగిందంటే..
కర్ణాటక బగల్కోట్లో బసవేశ్వర ఇంగ్లీష్ మీడియం స్కూల్కు చెందిన అభిషేక్ చోలచగుడ్డ అనే 10వ తరగతి విద్యార్థి.. ఈ ఏడాది బోర్డు పరీక్షలు రాశాడు. ఇటీవలే ఫలితాలు వెలువడ్డాయి. ఏకంగా 6 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు! 600 మార్క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.