భారతదేశం, జూలై 16 -- ప్రభుత్వ కఠిన తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల మధ్య తమకు గత ఏడాది కాలంలో తీవ్ర స్థాయిలో ప్రాణ నష్టం జరిగినట్లు నిషేధిత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) లేదా సిపిఐ (మావోయిస్టు) అంగీకరించింది. వామపక్ష తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని ఎదుర్కోవటానికి వర్గ పోరాటంలో విస్తృత ప్రజానీకాన్ని సమీకరించడం ద్వారా సరళమైన గెరిల్లా యుద్ధానికి పిలుపునిచ్చింది.
గత ఏడాదిలో 357 మంది మావోయిస్టులు చనిపోయినట్లు అంగీకరిస్తూ సిపిఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ జూన్ 23న 22 పేజీల పత్రాన్ని కార్యకర్తలు, సానుభూతిపరులకు అందజేసింది. చనిపోయిన 357 మంది మావోయిస్టుల్లో 136 మంది మహిళలు ఉన్నారని మావోయిస్టు డాక్యుమెంట్ కాపీలో పేర్కొన్నారు. వీరిలో నలుగురు అనారోగ్యం, సరైన వైద్యం అందక చనిపోయారని, ఒకరు ప్రమాదంలో, 80 మంది బూటకపు ఎన్కౌంటర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.