భారతదేశం, జూలై 19 -- నగర ప్రజలతో బలమైన సంబంధాలను పెంపొందించడానికి మరియు పోలీసింగ్ ను వారికి మరింత చేరువ చేసే ప్రయత్నంలో భాగంగా బెంగళూరు పోలీసులు 'మానే మానేగే పోలీస్' (Police to Every Home) పేరుతో ఒక ప్రత్యేకమైన ఇంటింటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా పోలీసులు తమ పరిధిలోని ఇళ్లను నేరుగా సందర్శిస్తారు.
సాధారణంగా పోలీసులు ఇంటికి వచ్చారంటే, అది ఏదైనా నేరానికి సంబంధించి ప్రశ్నించడానికో లేదా దర్యాప్తు చేయడానికో వస్తారు. కానీ, ఈ ఇంటింటికీ పోలీస్ కార్యక్రమంలో పోలీసులు ప్రజల సమస్యలు, ఇబ్బందులు వినడానికి, వారికి సహాయపడటానికి మరియు కనెక్ట్ అవ్వడానికి వస్తారు. పశ్చిమ బెంగళూరులోని ఎంసీ లేఅవుట్ లో కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇది మొదట రాష్ట్ర రాజధానిలో ప్రారంభం కాగా, రాబోయే వారాల్లో కర్ణాటక అంతటా ఈ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.