భారతదేశం, నవంబర్ 6 -- ఆన్లైన్ పరిచయాల పట్ల జాగ్రత్త! బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి ఆన్లైన్లో తమకు తోడు కావాలని వెతికి, చివరికి పెద్ద మోసానికి బలయ్యారు. తూర్పు బెంగళూరులోని హోరమావు ప్రాంతానికి చెందిన 63 ఏళ్ల వృద్ధుడు, ఫేక్ వాట్సాప్ డేటింగ్ స్కామ్లో చిక్కుకొని ఏకంగా రూ. 32 లక్షలు పోగొట్టుకున్నారు. ఈ మోసం సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 18 మధ్య జరిగింది. తాను మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు అక్టోబర్ 23న ఈస్ట్ సీఈఎన్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, మోసానికి గురైన వ్యక్తికి మొదట ఒక కాల్ వచ్చింది. తాము 'హై-ప్రొఫైల్' నెట్వర్క్లోని మహిళలతో పరిచయాలు ఏర్పాటు చేసే ఒక ప్రైవేట్ డేటింగ్ ఏజెన్సీ ప్రతినిధులమని ఆ కాలర్ చెప్పాడు.
మెంబర్షిప్ యాక్టివేషన్ కోసం మొదట Rs.1,950 రిజిస్ట్రేషన్ ఛార్జ్ చెల్లించాలని కాలర్ కోర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.