Telangana,delhi, మే 25 -- ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం జరిగిన ఈ సమావేశంలో.... రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన ప్రధాన అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులను ప్రస్తావించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... వాటి నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....