భారతదేశం, ఏప్రిల్ 20 -- దేశంలో పరీక్షల సీజన్ నడుస్తోంది. అయితే చాలా మంది విద్యార్థులు రాత్రింపగళ్లు కష్టపడి, చదివి మంచి మార్కులు తెచ్చుకుంటుంటే, ఇంకొందరు మాత్రం ఆన్సర్ షీట్స్లో డబ్బులు పెట్టి 'పాస్ చేయించండి' అని రాస్తున్నారు. కర్ణాటకలో జరిగిన 10వ తరగతి (సకెండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్) పరీక్షల్లో ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా బయటకు వచ్చింది. అయితే, విద్యార్థులు ఆన్సర్ షీట్లో డబ్బులు పెట్టడమే కాదు, పాస్ అవ్వకపోతే తన ప్రేమ ఓడిపోతుందని, అందుకైనా పాస్ చేయించండి అని రాయడం గమనార్హం. ఈ వ్యవహారంపై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పలు మీడియా కథనాల ప్రకారం.. కర్ణాటక బెళగావిలో విద్యార్థులు రూ. 500 వరకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారు. తమ డిమాండ్ని సమర్థించుకునేందుకు అనేక కారణాలు కూడా చెప్పారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి సహాయ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.