భారతదేశం, మే 4 -- పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. తమపై భారత్ ఏ క్షణంలోనైనా దాడి చేయవచ్చని, ఆ దాడిని తాము ప్రతిఘటిస్తామని పాకిస్థాన్ చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తే అలా కనిపించడం లేదని పలు నివేదికలు చెబుతున్నాయి. గత కొంతకాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాక్ దగ్గర యుద్ధం చేసే స్థాయిలో ఫిరంగి మందుగుండి సామాగ్రి లేదని వార్తా సంస్థ ఏఎన్ఏ నివేదిక వెల్లడించింది. యుద్ధం వస్తే పాక్ సైన్యం దగ్గర ఉన్న మందుగుండు సామాగ్రి కేవలం 96 గంటలు (4 రోజులు) మాత్రమే కొనసాగుతాయని తెలిపింది. ఈ విషయం అక్కడి సైనిక వర్గాలనే ఆందోళనకు గురిచేస్తోందని నివేదిక పేర్కొంది.
నివేదిక ప్రకారం.. పాకిస్థాన్కు ఈ కొరత ఎదురవ్వడానికి కారణాల్లో ఒకటి రష్యా- ఉక్రెయిన్ యుద్ధం. ఇటీవల ఉక్రెయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.