భారతదేశం, ఏప్రిల్ 26 -- జమ్ముకశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన బాధితుల కథలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో అక్కడే ఉన్న ఓ బీజేపీ నేత తాజాగా తనకు ఎదురైన సంఘటనను సోషల్ మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఓ కశ్మీరి గైడ్ సాహసం చేసి.. తన కూతురిని కాపాడినట్టు వివరించారు.
జమ్ముకశ్మీర్ పహల్గామ్ అనే ప్రాంతంపై మంగళవారం ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. అక్కడే ఉన్న టూరిస్ట్లను భయభ్రాంతులకు గురి చేసి మారణహోమం సృష్టించారు. ఈ ఘటనలో 26మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు.
అయితే, పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన సమయంలో ఛత్తీస్గఢ్కి చెందిన బీజేపీ యువ మోర్చా నేత అరవింద్ అగర్వాల్ అక్కడే ఉన్నారు! రాయ్పూర్కి చెందిన ఆయన.. తన భార్య, పిల్లలతో పాటు మొత్తం 11 మందితో కలిసి హాలీడే కోసం జమ్ముకశ్మీర్ వెళ్లారు.
మంగళవారం జర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.