భారతదేశం, మే 25 -- ఉత్తర్ప్రదేశ్లో దారుణ ఘటన జరిగింది. భర్త, అతని తరఫు కుటుంబసభ్యుల వేధింపుల కారణంగా ఓ 23ఏళ్ల మహిళ ప్రాణాలు తీసుకుంది! తన మరణానికి కారణం వారేనంటూ, వీడియో షూట్ చేసి ఆత్మహత్యకు పాల్పడింది.
యూపీకి చెందిన 23ఏళ్ల అమ్రీన్ జహాన్ నాలుగు నెలల ముందు ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆమె భర్త బెంగళూరులో వెల్డింగ్ పనులు చేసుకుంటాడు. పెళ్లి తర్వాత నుంచి అమ్రీన్ మొరాదాబాద్లోని అత్తారింటిలో జీవిస్తోంది.
ఇటీవలే ఆమెకు గర్భం పోయింది. అప్పటి నుంచి తనని తన భర్త, అతని కుటుంబసభ్యులు వేధించడం మొదలుపెట్టారని అమ్రీన్ చెప్పింది. మరీ ముఖ్యంగా భర్త తండ్రి, భర్త సోదరి హింసిస్తున్నారని వివరించింది.
"ఒక్కోసారి నా ఆహారపు అలవాట్లను నిందిస్తారు. ఇంకోసారి నా రూమ్కి కరెంట్ని కట్ చేస్తారు. నా చికిత్సకు డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టినట్టు తిడుతుంటారు. ఆ డబ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.