భారతదేశం, మే 27 -- అమెరికాలోని భారతీయ విద్యార్థులతో పాటు అంతర్జాతీయ స్టూడెంట్స్కి డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం మరో షాక్ ఇచ్చింది! యూనివర్సిటీల్లో క్లాస్లకు వెళ్లకపోతే వీసా రద్దు చేస్తామని, భవిష్యత్తులో మళ్లీ యూఎస్ వీసాకు అప్లై చేయనివ్వమని అధికారులు వార్నింగ్ ఇచ్చారు.
"డ్రాపౌట్ అయినా, క్లాస్లు స్కిప్ చేసినా, యూనివర్సిటీకి చెప్పకుండా స్టడీ ప్రోగ్రామ్ని మధ్యలో వదిలేసినా మీ స్టూడెంట్ వీసాను రద్దు చేస్తాము. భవిష్యత్తులో యూఎస్ వీసా అప్లికేషన్కి మీరు అర్హతను కూడా కోల్పోవచ్చు. వీసా నిబంధనలకు కట్టుబడి ఉండి, సమస్యలు రాకుండా చూసుకోండి," అని భారత్లోని యూఎస్ ఎంబసీ నుంచి వచ్చిన అధికారిక ప్రకటన పేర్కొంది. ఈ మేరకు ఎక్స్లో ఒక ట్వీట్ కనిపించింది. ఈ ట్వీట్ని ముంబై, చెన్నై, హైదరాబాద్ కోల్కతాలోని యూఎస్ కాన్సులేట్స్ రీట్వీట్ చేశాయి.
ఈ వ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.