భారతదేశం, మే 19 -- ఓలాకు చెందిన ఏఐ విభాగం కృత్రిమ్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఆత్మహత్యతో ఇప్పుడు దేశవ్యాప్తంగా 'పని ఒత్తిడి' మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ముగ్గురు చేసే పని ఒకరే చేస్తుండటంతో, ఒత్తిడి తట్టుకోలేక సదరు ఉద్యోగి మరణించాడని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన ఓలా.. ఆ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో సెలవులో ఉన్నట్టు వెల్లడించింది.
విపరీతమైన పని ఒత్తిడి కారణంగానే ఆ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడని ఓ సహోద్యోగి రెడ్డిట్ పోస్టులో ఆరోపించారు. ఓలా ఏఐ విభాగం కృత్రిమ్లో పనిచేస్తున్న ఫ్రెషర్ ఉద్యోగికి ముగ్గురు వ్యక్తుల పనిభారాన్ని అప్పగించారని, దానిని తట్టుకోలేక అతను ప్రాణాలు తీసుకున్నాడని పోస్ట్లో పేర్కొన్నారు.
"ఇది ఇంకా పబ్లిక్ ఎందుకు కాలేదో తెలియదు, నా సహోద్యోగి తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా తన జీవితాన్ని విడి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.