భారతదేశం, అక్టోబర్ 3 -- ఆపరేషన్ సిందూర్పై భారత వైమానిక దళం (ఐఏఎఫ్) మరోసారి కీలక ప్రకటన చేసింది. మే నెలలో నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్' సందర్భంగా తాము పాకిస్థాన్కి చెందిన యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు వెల్లడించారు. ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారతదేశ సైనిక చర్య గురించి వక్రీకరించిన వాస్తవాలను ప్రస్తావించిన కొద్ది రోజులకే భారత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు.
93వ వైమానిక దళ దినోత్సవ వేడుకల సందర్భంగా ఎయిర్ చీఫ్ మార్షల్ మాట్లాడుతూ, ఎఫ్16, జేఎఫ్17 రకానికి చెందిన ఐదు పాకిస్థాన్ యుద్ధ విమానాలను భారత్ కూల్చివేసిందని తెలిపారు.
ఆపరేషన్ సిందూర్లో భాగంగా, భారతదేశం పాకిస్థాన్లోని అనేక ఎయిర్ఫీల్డ్లు, స్థావరాలపై దాడులు చేసిందని, ఇది ఆ దేశానికి చెందిన రాడార్లు, కమాండ్ అండ్ కంట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.