భారతదేశం, డిసెంబర్ 6 -- ఇండిగో విమాన కార్యకలాపాలు "స్థిరంగా మళ్లీ ప్రారంభమవుతూ, సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి" అని దిల్లీ విమానాశ్రయం ఒక ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం ఇండిగో ఎయిర్లైన్స్ దాదాపు 1,000 విమానాలను రద్దైన తరుణంలో దిల్లీ విమానాశ్రయం నుంచి ఈ ప్రకటన వెలువడటం ప్రయాణికులకు ఊరటనిచ్చే విషయం.
అయితే ప్రయాణికులు ఇంటి నుంచి బయలుదేరే ముందు తమ ఫ్లైట్ స్టేటస్ని తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని విమానాశ్రయం సూచించింది.
"కొద్దిపాటి అంతరాయం తర్వాత ఇండిగో విమాన కార్యకలాపాలు ఇప్పుడు స్థిరంగా పుంజుకుంటూ, సాధారణ స్థితికి వస్తున్నాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ఇంటి నుంచి బయలుదేరే ముందు దయచేసి మీ బుకింగ్, ఫ్లైట్ స్టేటస్ని తనిఖీ చేసుకోండి," అని దిల్లీ విమానాశ్రయం వెల్లడించింది.
శుక్రవారం అర్ధరాత్రి వరకు దిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.