భారతదేశం, జూలై 26 -- అత్యాచార దోషులకు మరణశిక్ష, ఇతర కఠిన శిక్షలు విధించాలని కోరుతూ గత ఏడాది సెప్టెంబరులో పశ్చిమబెంగాల్ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన అపరాజిత బిల్లును కేంద్ర ప్రభుత్వం తిప్పి పంపింది. 'అపరాజిత మహిళ, పిల్లల (పశ్చిమ బెంగాల్ క్రిమినల్ లాస్ అమెండ్మెంట్) బిల్లు, 2024'ను సమీక్షించిన తర్వాత కేంద్రం వెనక్కి పంపిందని తృణమూల్ కాంగ్రెస్ శుక్రవారం తెలిపింది. ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆదేశాల మేరకు ఈ బిల్లును రూపొందించారు.
మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించాలన్న ఉద్దేశం బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి లేదని పశ్చిమబెంగాల్ అధికార పార్టీ టీఎంసీ ఆరోపించింది. ''ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ బిల్లు వెనుక చోదక శక్తిగా ఉన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని ఆమె కోరుతుండగా, భారతీయ జనతా పార్టీ బిల్లును తిప్పి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.