భారతదేశం, నవంబర్ 5 -- హైదరాబాద్-విజయవాడ హైవే (NH65)ను ప్రస్తుత నాలుగు లేన్ల నుండి ఆరు లేన్లుగా అప్గ్రేడ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రయాణ భద్రత, సామర్థ్యాన్ని మెరుగుపరిచే దిశగా ఒక ప్రధాన అడుగుగా హైదరాబాద్-విజయవాడ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఇప్పటికే భూసేకరణ ప్రక్రియలు ప్రారంభమయ్యాయి.
విస్తరణ పూర్తయిన తర్వాత, రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం దాదాపు 2 గంటలు తగ్గుతుందని, రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఆరు లేన్ల విస్తరణ NH-65 40వ కి.మీ పాయింట్ నుండి 269వ కి.మీ పాయింట్ వరకు 229 కి.మీ.ల విస్తీర్ణాన్ని కవర్ చేస్తుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను పర్యవేక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.