భారతదేశం, ఏప్రిల్ 20 -- హైదరాబాద్లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రగతినగర్లో దారుణం జరిగింది. కృష్ణ పావని అనే మహిళ.. నాలుగేళ్ల కూతురు జశ్వికకి పురుగుల మందును కూల్ డ్రింక్లో కలిపి తాగించింది. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈనెల 18న సాయంత్రం ఈ ఘటన జరిగ్గా.. ఆదివారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ చిన్నారి జశ్విక ప్రాణం విడిచింది. తల్లి కృష్ణ పావని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అనారోగ్య సమస్యల కారణంగానే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.
ఇటీవల హైదరాబాద్ గాజులరామారంలో కూడా ఓ తల్లి కర్కశంగా ప్రవర్తించింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిధిలోని చోడవరం గ్రామానికి చెందిన గాండ్ర వెంకటేశ్వరరెడ్డి భార్య తేజస్విని(35), ఇద్దరు కుమారులు ఆశిష్ రెడ్డి(7), హర్షిత్రెడ్డి(5)లతో కలిసి బాలాజీ లేఅవుట్లోని సహస్ర మహేష్ హెయిట్స్ అపార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.