భారతదేశం, జూలై 25 -- చిన్న వయసులోనే, అంటే 5 లేదా 6 ఏళ్లకే, లేదంటే 13 ఏళ్లలోపు పిల్లలకు స్మార్ట్ఫోన్లు అలవాటు చేస్తే, వారిలో ఆత్మహత్య ఆలోచనలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఓ తాజా అధ్యయనం షాకింగ్ విషయాలను వెల్లడించింది. చిన్న వయసులోనే సోషల్ మీడియాకు అలవాటు పడటం వల్ల తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు ఉంటాయని ఈ అధ్యయనం తేల్చింది. పిల్లలకు ఏది మంచి, ఏది చెడు అని అర్థం చేసుకునే పరిణతి ఉండదు. హానికరమైన కంటెంట్ నుండి తమను తాము రక్షించుకునే పరిజ్ఞానం కూడా వారికి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు మానసిక ఆరోగ్య సమస్యలకు, అనారోగ్యకరమైన శరీర సౌందర్య భావనలకు సులభంగా లోనవుతారు.
జులై 20న 'జర్నల్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ క్యాపబిలిటీస్'లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనంలో, పరిశోధకులు 18 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సున్న లక్ష మందికి పైగా యువకుల డేటాను విశ్లే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.