భారతదేశం, మే 4 -- స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం సినిమాల్లో యాక్టింగ్కు బ్రేక్ ఇచ్చారు. చివరగా 2023లో ఖుషి చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత మయోసైటిస్కు చికిత్స తీసుకున్నారు. మళ్లీ త్వరలో రీ-ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సమంత నిర్మాతగా మారారు. త్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మొదలుపెట్టి తొలి చిత్రంగా 'శుభం'ను నిర్మించారు. ఈ హారర్ కామెడీ మూవీ మే 9న విడుదల కానుంది. ఈ తరుణంలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు (మే 4) జరిగింది.
వైజాగ్లో జరిగిన శుభం సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్కు సమంత హాజరయ్యారు. ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేసిన సామ్ ఈ ఈవెంట్లో జోష్గా కనిపించారు. తన అభిమానులతోనూ మాట్లాడారు.
శుభం ప్రీ-రిలీజ్ ఈవెంట్లో సమంత డ్యాన్స్ చేశారు. స్టేజ్పై స్టెప్లతో జోష్ నింపారు. ఈ చిత్రంలోని జన్మజన్మల బంధం అనే పాటకు మూవీ టీమ్తో కలిస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.