భారతదేశం, జూన్ 17 -- మన్నారా చోప్రా తన తండ్రి రామన్ రాయ్ హండాను కోల్పోయింది. ఆయన జూన్ 16న 72 సంవత్సరాల వయస్సులో మరణించారు. మన్నారా సోషల్ మీడియాలో ఈ విషాద వార్తను పంచుకుంది. అలాగే అంత్యక్రియల వివరాలను కూడా తెలియజేసింది. ప్రియాంక చోప్రా, పరిణితి చోప్రాకు మన్నారా చోప్రా కజిన్ అవుతుంది. ప్రియాంక మేనత్తను రామన్ రాయ్ పెళ్లి చేసుకున్నారు.
మన్నారా తన తండ్రి మరణ వార్త అధికారిక ప్రకటనను ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంది. "మా ప్రియమైన తండ్రి 16/06/2025న స్వర్గధామానికి చేరుకున్నారని తెలియజేయడానికి మేము చాలా బాధపడుతున్నాము. అతను మా కుటుంబానికి వెన్నెముకలాంటి వారు" అని మన్నారా చోప్రా పోస్టు చేసింది. రామన్ రాయ్ హండాకు భార్య కామినీ చోప్రా హండా, కుమార్తెలు మన్నారా, మితాలి ఉన్నారు. ఆయన అంత్యక్రియలు జూన్ 18న మధ్యాహ్నం 1 గంటలకు అంబోలి, అంధేరి వెస్ట్, ముంబైల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.