భారతదేశం, జూలై 31 -- గురువారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ఓపెన్ అయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్లు పడింది. నిఫ్టీ50 24,650 లెవల్స్ దిగువన ఓపెన్ అయ్యింది. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాప్క్యాప్ సూచీలు ప్రారంభంలో 2శాతం మేర పతనమయ్యాయి. భారత్పై 25శాతం సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది.
ఇక లేటెస్ట్ ట్రేడింగ్ సెషన్లో స్టాక్ మార్కెట్లు తెరుచుకున్న 10 నిమిషాల వ్యవధిలో మదుపర్లు ఏకంగా రూ. 3లక్షల కోట్లు నష్టపోయారు! బీఎస్ఈ లిస్టెట్ కంపెనీల మార్కెట్ క్యాపిటల్ రూ. 452 లక్షల కోట్ల నుంచి రూ. 449లక్షల కోట్లకు పడిపోయింది.
80,696 వద్ద ఓపెన్ అయిన బీఎస్ఈ సెన్సెక్స్ ఉదయం 9:30 నిమిషాల ప్రాంతంలో 479 పాయింట్ల నష్టంతో 81,002 వద్ద ట్రేడ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.