భారతదేశం, నవంబర్ 19 -- నటి రాశీ ఖన్నా తన కెరీర్లో వివిధ చిత్ర పరిశ్రమలలో విభిన్న పాత్రలు పోషించింది. కానీ స్క్రిప్ట్ చదవకుండా సంతకం చేసిన ప్రాజెక్ట్ అంటూ ఏదీ లేదు. అయితే హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' దీనికి మినహాయింపు. హిందుస్థాన్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాశీ తన సహనటుడు పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ, ఎందుకు అలా చేసిందో వివరించింది.
ఇటీవల విడుదలైన 'తెలుసు కదా' తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్'లో నటిస్తున్నారా అని అడిగినప్పుడు, రాశీ ఖన్నా ఇలా చెప్పింది. "స్క్రిప్ట్ వినకుండా నేను సంతకం చేసిన ఏకైక చిత్రం ఇదే. పవన్ కల్యాణ్ సినిమా కాబట్టి నేను ఓకే చెప్పాను. ఆయన తీసుకువచ్చే స్టార్డమ్ స్థాయి కారణంగా నేను ఎప్పుడూ ఆయనతో పనిచేయాలని కోరుకున్నాను. ఇది ఆయన సినిమా అని, నేను అందులో భాగం అని నాకు తెలుసు. నేను దానితో సంతోషంగా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.