భారతదేశం, అక్టోబర్ 31 -- మొబైల్ ఫోన్ల ద్వారా జరిగే మోసాలను అడ్డుకోవడంలో యాపిల్ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ కంటే తమ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమే మరింత సమర్థవంతంగా పనిచేస్తోందని గూగుల్ సంస్థ ప్రకటించింది! ఇటీవలి సర్వేలు, పరిశోధనల నుంచి లభించిన వివరాలను పంచుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత రక్షణ వ్యవస్థలు.. యూజర్లను మోసాలు, అనవసర కమ్యూనికేషన్ల బారి నుంచి కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని గూగుల్ తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 400 బిలియన్ డాలర్ల నష్టాన్ని కలిగిస్తున్న స్కామ్స్ సమస్యను ఎదుర్కోవడంలో ఆండ్రాయిడ్లోని తమ ఏఐ టూల్స్ ఎంతగానో తోడ్పడుతున్నాయని గూగుల్ తాజాగా విడుదల చేసిన బ్లాగ్ పోస్ట్లో పేర్కొంది. ఆండ్రాయిడ్ భద్రతా వ్యవస్థలు ప్రతి నెలా 10 బిలియన్లకు పైగా హానికరమైన కాల్స్, మెసేజ్లను అడ్డుకుంటున్నాయని కంపెనీ వెల్లడిం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.