భారతదేశం, ఏప్రిల్ 22 -- సౌదీ అరేబియాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం బయలుదేరారు. సౌదీ అరేబియా గగనతలానికి చేరుకున్న ప్రధాని మోదీ విమానానికి ఘనస్వాగతం లభించింది. సౌదీ అరేబియాలో మూడోసారి పర్యటించిన ప్రధాని మోదీకి మిడిల్ ఈస్ట్ దేశంలో విమానం ల్యాండ్ కావడానికి ముందే రాయల్ సౌదీ వైమానిక దళం గాల్లో స్వాగతం పలికింది.
సౌదీ గగనతలం నుంచి రాయల్ సౌదీ వైమానిక దళానికి చెందిన ఎఫ్ 15 యుద్ధ విమానాలు ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానానికి జెడ్డా విమానాశ్రయం వరకు ఎస్కార్ట్ గా వచ్చాయి. ఈ పర్యటనలో ప్రధాని మోదీ సౌదీ యువరాజు, సౌదీ అరేబియా ప్రధాని మహ్మద్ బిన్ సల్మాన్ తో కలిసి భారత్-సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్య మండలి రెండో నేతల సమావేశానికి సహ అధ్యక్షత వహించనున్నారు.
భారతదేశం, సౌదీ అరేబియా మధ్య పెరుగుతున్న సంబంధాలను హైలైట్ చేస్తూ, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.