భారతదేశం, సెప్టెంబర్ 26 -- లేహ్లో బుధవారం జరిగిన హింసాత్మక నిరసనల తర్వాత, సరిగ్గా రెండు రోజులకు ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ను లద్దాఖ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. లడఖ్ను రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలని, ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసనలు జరుగుతున్నాయి.
శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటలకు వాంగ్చుక్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాల్సి ఉంది. అయితే, మీడియాతో మాట్లాడడానికి ముందే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. లద్దాఖ్కు సంపూర్ణ రాష్ట్ర హోదా, అలాగే గిరిజన హక్కులను పరిరక్షించేందుకు ఆరో షెడ్యూల్ కింద గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ పర్యావరణవేత్త, వినూత్న విద్యావేత్త గత కొంతకాలంగా నిరసనలకు నాయకత్వం వహిస్తున్నారు.
బుధవారం నాటి నిరసనలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. ఈ ఘర్షణల్లో నలుగురు వ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.