Hyderabad, ఆగస్టు 21 -- ఎలా అయితే మనం దేవతలను పూజిస్తామో, అదే విధంగా పూర్వీకులను కూడా పూజిస్తూ ఉంటాము. పూర్వికులను ఆరాధించడం వలన సంతోషం కలుగుతుంది, శాంతి ఉంటుంది. పితృపక్షంలో 15 రోజులు భూమిపైకి వస్తారని నమ్మకం. ఈ 15 రోజులు స్వార్థకర్మలు, తర్పణాలు, దానాలు ఇలా పలు రకాల పద్ధతులను పాటిస్తూ ఉంటాము. అలా చేయడం వలన పూర్వికుల ఆత్మశాంతి కలుగుతుందని నమ్మకం. ఈ సంవత్సరం పితృపక్షం సెప్టెంబర్ 7 నుంచి మొదలు కానుంది. పైగా అదే రోజు చంద్ర గ్రహణం కూడా ఉంది.
పితృపక్ష ప్రారంభం నాడు గ్రహణం కూడా ఉంది. పితృపక్షం సెప్టెంబర్ 7 పౌర్ణమి నుంచి మొదలై, సెప్టెంబర్ 21న అమావాస్యతో ముగుస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే, పితృపక్షం సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఇప్పుడు తెలుసుకుందాం.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. ని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.