Hyderabad, ఆగస్టు 29 -- భాద్రపద మాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని పరివర్తని ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 03న ఉదయం 04:53 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు సెప్టెంబర్ 04న ఉదయం 04:21 గంటలకు ముగుస్తుంది. అందుకే సెప్టెంబర్ 3న జరుపుకోవాలి. ఈ ఉపవాసం గురించి శ్రీకృష్ణుడే స్వయంగా యుధిష్ఠిరుడికి చెప్పాడు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆరాధించడం వల్ల బ్రహ్మ, విష్ణువుతో సహా మూడు లోకాలను పూజించిన ఫలితం లభిస్తుంది. దీని ప్రాముఖ్యత ఏమిటి?, ఆ రోజు ఏం చెయ్యాలి మొదలైన విషయాలను తెలుసుకుందాం.
ప్రతీ ఏకాదశిలానే పరివర్తిని ఏకాదశి నాడు కూడా ఉపవాసం ఉంటే మంచిది. సూర్యోదయం సమయంలో నిద్ర లేచి తలస్నానం చేసి పూజ మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత లక్ష్మీనారాయణులను భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. చక్కెర పొంగలి, పులగం వంటి ప్రసాదాలను నైవేద్యంగా పెట్టాలి. చేమంతులతో నారాయణ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.