భారతదేశం, జనవరి 6 -- భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం (జనవరి 6) నష్టాలను చవిచూశాయి. ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఉన్నప్పటికీ, దేశీయంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు (Profit Booking) మొగ్గు చూపడంతో సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ నష్టపోయాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 376 పాయింట్లు (0.44%) నష్టపోయి 85,063 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 72 పాయింట్లు (0.27%) తగ్గి 26,179 వద్ద ముగిసింది.
బిఎస్ఈ (BSE)లో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ అంతకుముందు సెషన్లో రూ. 481 లక్షల కోట్లు ఉండగా, నేడు అది రూ. 479 లక్షల కోట్ల దిగువకు పడిపోయింది. అంటే ఒక్క రోజులోనే సుమారు రూ. 2 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది.
మార్కెట్ ఇలా హఠాత్తుగా కుప్పకూలడానికి ప్రధానంగా 5 కారణాలు కనిపిస్తున్నాయి:
మార్కెట్ దిగ్గజాలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.