భారతదేశం, మార్చి 19 -- అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన బుచ్ విల్మోర్, సునీతా విలియమ్స్ వ్యోమగాములు స్పేస్‌ఎక్స్ అనే రాకెట్ ద్వారా భూమికి తిరిగి వచ్చారు. వీరు అమెరికా స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం స్పేస్ఎక్స్ క్యాప్సూల్లో ఫ్లోరిడా తీరంలో సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. వారం రోజుల పాటు ఉండి తిరిగి రావాల్సిన వీరు బోయింగ్‌కు చెందిన స్టార్ లైనర్ క్రాఫ్ట్‌తో సమస్యల కారణంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్‌ఎస్) లో తొమ్మిది నెలల పాటు ఉండాల్సి వచ్చింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....