Telangana,hyderabad, అక్టోబర్ 4 -- సికింద్రాబాద్లోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ సైకిల్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో. ఇతర దుకాణాలకు వ్యాపించింది. దీంతో అగ్నిప్రమాద తీవ్రత పెరిగింది. ఈ అగ్ని ప్రమాద ఘటనలో పలు దుకాణాలు దగ్ధమయ్యాయి.
పరిస్థితిని అదుపులోకి తీసుకోవడానికి మూడు అగ్నిమాపక వాహనాలను సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక అధికారి ఒకరు మాట్లాడుతూ."మాకు ఉదయం 11:25 గంటల సమయంలో కాల్ వచ్చింది. మూడు అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి.ఆస్తి నష్టం జరగగా.. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు" అని తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ సంఘటనలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు హైదరాబాద్ లోని బేగం బజార్ లోని కనిష్క ఫ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.