భారతదేశం, ఆగస్టు 3 -- ఇండియాలో 2 వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్ ఉంది. దానిని క్యాష్ చేసుకునేందుకు సంస్థలు కొత్త కొత్త మోడల్స్ని లాంచ్ చేస్తూనే, పోర్ట్ఫోలియోలోని ప్రాడక్ట్స్ని అప్డేట్ చేయడం, మెరుగైన రేంజ్తో కూడిన ఈవీలను లాంచ్ చేయడం వంటి వాటిపై ఫోకస్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏథర్ ఎనర్జీకి చెంది 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లో కొత్త వేరియంట్ ఇటీవలే బయటకు వచ్చింది. ఈ కొత్త మోడల్ రేంజ్ ఎక్కువ. 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్తో వస్తున్న ఈ అప్డేటెడ్ 450ఎస్, ఇండియన్ డ్రైవింగ్ కండిషన్స్ ప్రకారం 161 కి.మీ. రేంజ్ని ఇస్తుంది. బెంగళూరు ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,45,999గా ఉన్న ఈ స్కూటర్, 450 ప్లాట్ఫామ్ స్పోర్టి లక్షణాలను కోరుకుంటూ, అదనపు రేంజ్ సౌలభ్యాన్ని ఆశించే రైడర్లను లక్ష్యంగా చేసుకుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ విశేషాలను ఇ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.