భారతదేశం, నవంబర్ 9 -- సింగరేణిలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వెలువడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కాలరీస్ నుంచి ఈ నోటిఫికేషన్ ఉంది. అయితే ఇంటర్నల్ అభ్యర్థులతో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టుగా సింగరేణి కాలరీస్ లిమిటెడ్ ప్రకటించింది. ఈ నెల 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు పలు ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులను ఇంటర్నల్ అభ్యర్థులతో భర్తీకి సర్క్యులర్ విడుదల అయింది.
ఈ2 గ్రేడ్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఈ&ఎం) పోస్టులు 23 ఉన్నాయి. వీరికి బేసిక్ శాలరీ నెలకు రూ.50000గా నిర్ణయించారు. అసిస్టెంట్ ఇంజినీర్ సివిల్ 4 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ1 గ్రేడ్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఈ&ఏం) పోస్టులు 33, సివిల్ 6, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ 16 పోస్టులు భర్తీ చేస్తారు. నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలు ఉండాలి.
పైన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.