భారతదేశం, నవంబర్ 4 -- భారతదేశంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న కార్లలో ఒకటైన 2025 Hyundai Venue ఎట్టకేలకు మన ముందుకు వచ్చింది. దీనితో పాటు, మరింత స్పోర్టీగా, పవర్ఫుల్గా ఉండే Venue N Line మోడల్ను కూడా హ్యుందాయ్ ఆవిష్కరించింది.
కొత్త తరం హ్యుందాయ్ వెన్యూ ప్రారంభ ధర Rs.7.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే, ఈ ధర డిసెంబర్ 31 వరకు మాత్రమే పరిచయ ఆఫర్గా ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్తో వచ్చే HX2, HX4, HX5 వేరియంట్ల ధరలను మాత్రమే కంపెనీ ప్రకటించింది. డీజిల్ మోడల్స్, అలాగే వెన్యూ N లైన్ ధరలను త్వరలోనే వెల్లడిస్తారని తెలుస్తోంది.
కొత్త వెన్యూ, వెన్యూ N లైన్ కార్ల బుకింగ్లు ఇప్పటికే కొద్ది రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్న కస్టమర్లు Rs.25,000 టోకెన్ మొత్తంతో డీలర్షిప్లలో లేదా ప్రత్యేక ఆన్లైన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.