భారతదేశం, అక్టోబర్ 5 -- ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ తన అత్యంత ప్రజాదరణ పొందిన, బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎస్యూవీల్లో ఒకటైన వెన్యూలో నెక్ట్స్ జనరేషన్ని భారత్లో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. పలు మీడియా నివేదికల ప్రకారం.. 2025 హ్యుందాయ్ వెన్యూ నవంబర్ 4న మార్కెట్లోకి రానుంది.
దేశంలోనే బెస్ట్ సెల్లింగ్ మోడల్స్లో ఒకటైన వెన్యూ సిరీస్కు ఇది ఒక పెద్ద అప్డేట్ కానుంది. అంతేకాకుండా, అప్డేటెడ్ వెన్యూ ఎన్ లైన్ మోడల్ కూడా దీని తర్వాత త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉందని ఆ నివేదిక పేర్కొంది.
నివేదికల ప్రకారం.. కొత్త తరం హ్యుందాయ్ వెన్యూ పూర్తిగా మారిన డిజైన్తో రానుంది. ఇది మరింత ఆకట్టుకునే, ఆధునిక రూపాన్ని ప్రదర్శిస్తుంది. ఈ ఎస్యూవీలో రీ-డిజైన్డ్ ముందు, వెనుక బంపర్లు, నిలువుగా అమర్చిన ప్రొజెక్టర్ యూనిట్లతో కూడిన స్ప్లిట్ హెడ్ల్యాంప్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.