భారతదేశం, మే 10 -- ఉత్తర్ ప్రదేశ్ మీరట్లో దారుణ ఘటన చోటుచేసుకుంది! ఇంటికి ఫోన్ చేసి డబ్బులు అడగమని చెప్పగా, అడగకపోవడంతో ఓ 13ఏళ్ల బాలుడిని అతని స్నేహితులు దారుణంగా హత్య చేశారు. వారిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై నిందితులు కాల్పులు జరిపారు. అంతేకాదు, ఆ ఐదుగురు నిందితులు మైనర్లు కావడం గమనార్హం!
మీరట్ బిజ్నోర్లోని హుస్సేన్పూర్ కాలా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్పీ అభిషేక్ ఝా తెలిపిన వివరాల ప్రకారం.. దీపక్ కుమార్ కుమారుడు ఆయుష్ ఈ నెల 6న హుస్సేన్పూర్ కాలాలోని తన ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తన కుమారుడు ఇంటికి తిరిగి రాలేదని శివాలా కాలా పోలీస్ స్టేషన్లో మరుసటి రోజు దీపక్ ఫిర్యాదు చేశాడు. ఆ వెంటనే దీపక్ బంధువుల్లో ఒకరికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి రూ.5 లక్షల డిమాండ్ వచ్చింది.
దర్యాప్తులో భాగంగా ఇన్స్టాగ్రామ్ ఖాతాపై సాంకేతిక నిఘా సా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.