Hyderabad, ఏప్రిల్ 27 -- వేసవి సెలవులు వచ్చాయంటే చాలు మనసు ఎక్కడికైనా ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లాలని తపిస్తుంది. ఒకవైపు ఆధ్యాత్మిక చింతనతో మనసు నిండాలి, మరోవైపు ప్రకృతి ఒడిలో సేదతీరుతూ శరీరం హాయిగా ఉండాలి అని కోరుకుంటుంది? మీకు కూడా ఇలాగే అనిపిస్తే మీ కోసం శ్రీశైలం ఎదురుచూస్తోంది! వేసవి తాపానికి దూరంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో మల్లన్నను దర్శించుకునే భాగ్యంతో పాటు, చుట్టూ పరుచుకున్న అద్భుతమైన ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి ఇది సరైన సమయం. వేసవిలో శ్రీశైలంలోని వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. భక్తుల రద్దీ కాస్త తక్కువగా ఉండటం వల్ల ఆలయాల దర్శనం కూడా సులభమవుతుంది.
అంతేకాదు, ఇక్కడ ఉన్న చల్లని ప్రదేశాలను సందర్శించడం వల్ల వేసవి వేడిని మరిచిపోవచ్చు. పురాతన ఆలయాల ఆధ్యాత్మిక వైభవం, దట్టమైన అడవుల పచ్చదనం, కృష్ణా నది పరవళ్లు మిమ్మల్ని ఒక మాయా ప్రప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.