భారతదేశం, ఆగస్టు 19 -- ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ 2025 పోరుకు భారత సైన్యం ఏదో నేడు తేలనుంది. 2025 ఏసీసీ పురుషుల ఆసియా కప్ కోసం 15 మంది సభ్యుల భారత జట్టును అధికారికంగా ప్రకటించడానికి రంగం సిద్ధమైంది. ఈ రోజు (ఆగస్టు 19) మధ్యాహ్నం 1:30 గంటలకు ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం జరగనుంది. ఈ ప్రెస్ కాన్ఫ్ రెన్స్ లోనే భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, బీసీసీఐ సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ టీమ్ ను ప్రకటించనున్నారు.
సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో ఆసియా కప్ 2025 జరుగుతుంది. ఆ టోర్నీలో పోటీపడే భారత జట్టును మంగళవారం ప్రకటించబోతున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ ప్రెస్ కాన్ఫ్ రెన్స్ స్టార్ట్ అవుతుంది. భారత్ లోని స్టార్ స్పోర్ట్స్ 1 నెట్ వర్క్ లో ఆసియా కప్ 2025 జట్టు ప్రకటన ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రత్యక్ష ప్రస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.