భారతదేశం, సెప్టెంబర్ 17 -- ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు సంచలనాత్మక ప్రకటన చేశారు. సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. శాంతి చర్చలకు సిద్ధమని, అయితే ప్రభుత్వం ఒక నెల పాటు 'కాల్పుల విరమణ' (ceasefire) ప్రకటించాలని, భద్రతా దళాల ఆపరేషన్లను నిలిపివేయాలని కోరుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన మంగళవారం సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపించింది. దీనిపై స్పందించిన ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, ఆ ప్రకటన నిజమైనదా కాదా అని దర్యాప్తు చేస్తోంది.
మావోయిస్టుల కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో ఆగస్టు 15 నాటి ఒక లేఖ విడుదలైంది. ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాల ఎన్కౌంటర్లో సీపీఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి నంబల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించిన నాలుగు నెలల తర్వాత ఈ ప్రకటన రావడం గమనార్హం.
ఈ పరిణామంపై ఛత్తీస్గఢ్ హోం శాఖ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.