భారతదేశం, నవంబర్ 9 -- పరిమిత సంఖ్యలో శబరిమల అయ్యప్ప దర్శనానికి స్పాట్ బుకింగ్ సౌకర్య ఉంది. దేవస్థానం బోర్డు గుర్తించిన కేంద్రాల్లో మాత్రమే ఈ బుకింగ్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. గుర్తింపు కార్డును చూపించి ఈ స్పాట్ బుకింగ్ చేసుకోవవచ్చు. అయితే ఆన్‌లైన్ వర్చువల్ క్యూ స్లాట్లు ఫుల్ అయిన తర్వాత రోజుకు గరిష్టంగా 20,000 మంది భక్తులు స్పాట్ బుకింగ్ ద్వారా దర్శనానికి నమోదు చేసుకోవచ్చు. భక్తులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రం (ఆధార్ కార్డ్) తీసుకురావాలి.

స్పాట్ బుకింగ్ కేంద్రాలు చూసుకుంటే.. ఎరుమేలి : అయ్యప్ప భక్తుల యాత్రలో ప్రాముఖ్యమున్న పవిత్ర స్థలం. వండిపెరియార్ : పుల్మేడు నిర్దిష్ట మార్గం ద్వారా దర్శనానికి వచ్చే యాత్రికుల కోసం ఏర్పాటు చేశారు. నీలక్కల్ : యాత్రికుల ప్రధాన విశ్రాంతి స్థలం, దర్శనానికి ప్రవేశించే మొదటి దశ. పంబ : ఆలయానికి ఎ...