భారతదేశం, జనవరి 22 -- గురువారం (జనవరి 22) నాటి ట్రేడింగ్లో వెండి ఇన్వెస్టర్లకు షాక్ తగిలింది. అంతర్జాతీయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల విషయంలో వెనక్కి తగ్గడంతో 'సేఫ్ హెవెన్'గా భావించే వెండిపై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా ఎంసీఎక్స్లో వెండి కిలోకు రూ. 4,000 (4%) తగ్గి రూ. 3,05,753 వద్దకు చేరింది. అయితే, ఫ్యూచర్స్ మార్కెట్ కంటే ఈటీఎఫ్ (ETF) మార్కెట్లో పతనం అత్యంత తీవ్రంగా ఉండటం గమనార్హం.
టాటా సిల్వర్ ఈటీఎఫ్: దాదాపు 24% పతనమై రూ. 25.56 వద్దకు చేరింది.
ఎడెల్విస్ & మిరే అసెట్: ఇవి 22% చొప్పున పడిపోయాయి.
360 వన్ (360 ONE): 21% నష్టపోయింది.
నిప్పాన్ ఇండియా సిల్వర్ ఈటీఎఫ్: 20% మేర క్షీణించింది.
వెండి ఫ్యూచర్స్ 4 శాతమే తగ్గితే, ఈటీఎఫ్లు 20 శాతం పైగా తగ్గడానికి గల కారణాలను విశ్లేషకులు ఇలా వివరిస్తున్నారు:
యూనియన్ బడ్జెట్లో ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.