భారతదేశం, జూన్ 16 -- నీట్ యూజీ 2025లో ఉత్తీర్ణత సాధించిన వారి కథలు, కష్టాలు, నిద్రలేని రాత్రుల గురించి ఇప్పుడు దేశ ప్రజలు సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నారు. అలాంటి వారిలో ఒకరైన రోహిత్ కుమార్ కథ ఇప్పుడు వైరల్గా మారింది. జంషెడ్పూర్కి చెందిన రోహిత్ కుమార్.. వీధుల్లో మొబైల్ కవర్లు అమ్ముకుంటూ, నీట్యూజీకి ప్రిపేర్ అయ్యాడు. పరీక్షను క్రాక్ చేశాడు.
నీట్ యూజీ 2025లో రోహిత్ కుమార్ ఆల్ ఇండియా స్థాయిలో 12,484వ ర్యాంకు సాధించాడు. ఝార్ఖండ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రవేశం పొందాలని ఆశిస్తున్నాడు.
ఫిజిక్స్ వాలా వ్యవస్థాపకుడు, సీఈఓ అలఖ్ పాండే రోహిత్ కుమార్ను అతని బండి వద్దకు వెళ్లి అభినందించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. నీట్ 2025 లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులందరికీ ఉచిత కోచింగ్ అందించే ఫిజిక్స్ వాలా 'ఉమ్మీద్ బ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.