Andhrapradesh,vizag city, ఏప్రిల్ 17 -- విశాఖపట్నం జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. అభం శుభం తెలియని నాలుగేళ్ల కుమార్తెపై కన్నతండ్రే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతన్నారు.
ఈ ఘటన విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి భార్య, నాలుగేళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. ఆ వ్యక్తి భార్య, పిల్లలతో విశాఖపట్నం వన్టౌన్లోని జాలారిపేటలో నివాసం ఉంటున్నాడు.
దాదాపు రెండేళ్లుగా భార్యాభర్తల మధ్య వివిధ కారణాలతో గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్య జాలారిపేటలోనే ఉన్న పుట్టింట్లో పిల్లలతో ఉండగా.. పక్క ఇంట్లోనే భర్త వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.