భారతదేశం, ఆగస్టు 19 -- ఉపరాష్ట్రపతి ఎన్నికకు విపక్ష ఇండియా కూటమి తమ అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన కూటమి నాయకుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.
మరోవైపు అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఇప్పటికే మహారాష్ట్ర గవర్నర్, సీనియర్ ఆర్ఎస్ఎస్ నాయకుడు సీపీ రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. రాధాకృష్ణన్.. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు.
ఉపరాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్న జస్టిస్ (రిటైర్డ్) సుదర్శన్ రెడ్డికి 78 ఏళ్లు. ఆయన నాలుగు దశాబ్దాల పాటు సుదీర్ఘమైన న్యాయవాద జీవితాన్ని గడిపారు.
న్యాయవాదిగా జీవితం ప్రారంభం: జస్టిస్ సుదర్శన్ రెడ్డి జులై 8, 1946న రంగారెడ్డి జ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.